మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుండగా కాంగ్రె స్ నాయకులు గొడవకు యత్నించారు. బీఆర్ఎస్ నాయకులను తోసేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఎలాగైనా గెలిచి, మాజీ సీఎం ఆనవాళ్లు చెరిపేయాలని కంకణం కట్టుకున్నట్టు తేటతెల్లమైంది.
బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటడిగ�
Dubbaka Ramesh : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన సామాజిక కార్యకర్త, సీనియర్ నేత దుబ్బాక రమేష్ (Dubbaka Ramesh) సొంతగూటికి చేరుకున్నారు. సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నార�
Sarpanch Elections | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఎన్నికల అధికారుల తీరుతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. వాసాలమర్రిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటు మిస్ అయ్యింది.
Ayyappa Padi Pooja | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతి మించుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహ
KTR | నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వారి కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సిరిసిల్లలో జరిగిన నూతన సర్పం
KTR | రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ
వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి (మృతుని పేరు మురళి) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తార
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి రావాలంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ తో పాటు పలు గ్రామాల్లో ఎన్నిక�
తెలంగాణ రాష్ర్టానికి జరుగుతున్న జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు.