రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు నాయకులు, యువత సిద్ధమవుతున్నారు. ఇటీవల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రంగారెడ్డి జిల్లా లగచర్లలో నిర్మించనున్న ఫార్మా కంపెనీ నిర్మాణానికి వ్యతిరేక�
అమృత్ పథకం టెండర్ల అక్రమాలపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎంపీలతో కలిసి సోమవారం ఢిల్లీ వ�
తెలంగాణ ఐటీ, ఆవిష్కరణలు దేశానికే ఆదర్శనీయం. దేశంలో మరే రాష్ట్రం ఐటీలో నూతన ఆవిష్కరణల ఆలోచన చేయనినాడే తెలంగాణ దిక్సూచి అయిందని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అ
బీఆర్ఎస్ను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేని సీఎం రేవంత్రెడ్డి.. చౌకబారు పనులకు తెరతీస్తున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపిం
నాచారంలోని సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, మూసీ పేరుతో లూటీ చేస్తే మాత్రం ఊరుకోమని కేటీ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. సెర్చ్ వారెంట్ లే�
అక్రమ అరెస్టులను ఆపాలని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ఆది
నాచారంలోని ఎస్టీపీని ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, డివిజన్ల నాయకులు, కా�
తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వెంటనే హోం శాఖ మంత్రిని నియమించాలని క�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్రజలను జాగృతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సర్కారు తప్పిదాలను ప్రశ్నించే విధంగా ప్రజలను చైతన్య�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మూసీ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, ఢిల్లీకి మూటలు పంపేందుకే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల ఖర్చు అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్ర