కాంగ్రెస్, బీజేపీలు దోస్తులని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నది బీఆర్ఎస్ ఒక్కటేనని, బీఆర్ఎస్ను రాష్�
కట్టిన ఇంటికి సున్నం వేసినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. హైదరాబాద్ విశ్వనగరానికి మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన సర్కారు ఏడాదిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కీలకమైన ప్రాజెక్టును పట్టాలెక్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వీ నాయకులు హాస్టళ్లను సందర్శించేందుకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అవిశ్రాంత పోరాటం చేశారు. ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్, బీజేపీలపై పోరాడాలని, ఆ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీ�
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష గురించి, దాని ప్రాముఖ్యత గురించి భావితరాలకు తెలియజేసేందుకు ఖమ్మంలో శుక్రవారం దీక్ష�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే దీక్షా దివస్కు వేలాదిగా తరలిరావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. తల్లాడ మ
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, దీక్షా దివస్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. కాంగ
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల బాధితులకు సంఘీభావంగా డిసెంబర్ 2న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. సీ ఎం రేవంత్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పొద్దుపొద్దున్నే చలి వణికిస్తున్నా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు సామాన్యుల�
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. వారికి బాసటగా నిలిచేందుకు గులాబీ దళం పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా 25న (సోమ
ఈనెల 29న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివస్ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు పార్టీ ఇన్చార్జిలను నియమించారు. సిద్దిపేట జిల్లాకు ఎమ్మెల్సీ