కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయం, మోసంపై వారికి అండగా ఉండి పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించనుంది. రేవంత్ సర్కార్ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టడం, రుణమాఫీలోనూ కొర్రీలు పెట్టి �
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సిన కేటీఆర్ అనివార్య కారణాల వల్ల శుక్రవారం కోర్టుకు హాజరుక�
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధైర్యం చెప్పారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు. గురువారం మూసీ పరీ
రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టిస్తున్నదని, ఓ వైపు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరోవైపు ప్రైవేట్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందకుండా పిల్లల జీవి�
కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వాంగ్మూలం ఇచ్చేందుకు ఈ నెల 18న హాజరు కావాలని నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చే�
స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురే ఖపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్ర�
పేదల పొట్ట కొట్టి పార్టీ పెద్దలకు కమీషన్లు పంచేందుకే సీఎం రేవంత్రెడ్డి మూసీ సుందరీకరణ పనులు చేపడుతున్నారు. అది బ్యుటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్.. రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని చెప్పే నేతలు.. రూ. లక్షన
కొండా సురేఖ మహిళా మంత్రి అయి ఉండి తోటి మహిళను కించపర్చేలా మా ట్లాడడం ఏమాత్రం సరికాదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు హితవుపలికారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రం�
ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పైనా, అటు నటుడు నాగార్జున కుటుంబంపైనా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేనిపక్షంలో క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు
కేసీఆర్ సర్కార్ మహిళా పారిశ్రామికవేత్తల చోదకశక్తిగా పనిచేసిందని, అందుకు నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం పా�
పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ ఒక ఉదాహరణ.. కనీసం పాఠ్య పుస్తకాలు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వాళ్ల ఇల్లు కూల్చేశారు. గర్భిణీ మహిళ ఎంత వేడుకున్నా.. సామగ్రి తీసుకోవడానికి సమయం ఇవ్వలేదు.
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాసర్ నిబద్ధత గల నాయకుడని, తెల్లారి లేస్తే ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్ ఓడిపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కానీ భవిష్యత్తులో ఆయన మంత్రి కావడం ఖాయమన�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. సోమవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ