రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం గండిమైసమ్మలో ని
BRS Working President KTR | కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ జన్మ దిన వేడుకలను తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుతారా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండి పడ్డారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సోమవారం గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు పార్టీ కార్యాలయ ఆవ�
ఏడాది గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని, సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చి ఇప్పించేలా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ సర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన గురుకులబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శనక�
మలయాళీలు స్వతహాగా కష్టపడేతత్వం కలిగినవారని, ప్రపంచంలోని ఏమూలకు వెళ్లినా కేరళవారు ఉంటారని భారత రాష్ట్ర సమితి వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు చెప్పా రు.
కాంగ్రెస్, బీజేపీలు దోస్తులని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నది బీఆర్ఎస్ ఒక్కటేనని, బీఆర్ఎస్ను రాష్�
కట్టిన ఇంటికి సున్నం వేసినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. హైదరాబాద్ విశ్వనగరానికి మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన సర్కారు ఏడాదిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కీలకమైన ప్రాజెక్టును పట్టాలెక్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వీ నాయకులు హాస్టళ్లను సందర్శించేందుకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అవిశ్రాంత పోరాటం చేశారు. ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్, బీజేపీలపై పోరాడాలని, ఆ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీ�