బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్య
సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
‘తన భూమిని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని, తమ బీఆర్ఎస్ కార్యకర్త, మాజీ ఎంపీటీసీ కుంటయ్య పోలీసులను ఆశ్రయిస్తే ఉల్టా అతడిపైనే కేసు పెట్టారు. పోలీసుల వేధింపుల వల్లే అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసు�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు మండిపడ్డారు. సోమవారం ఈ ఫార్ములా కేసులో ఏసీబీ ఎదుట హాజరయ్యేందుకు వెళ్త
అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేరని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో పెట్టిన కేసును ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ఎదుట హాజరవుతున్నందున ఆయనకు మద్దతుగా భద్రా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధ�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఖమ్మం నగరానికి రానున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దశ�
నడిగడ్డలో గులాబీ జెండాకు పూర్వవైభవం సంత రించుకోనున్నది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ వదిలి వెళ్లిన వారికి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచన నడిగడ్డ ప్రజల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం ముస్తాబాద్ మండలంలో పర్యటించనున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ముస్తాబాద్ మండలం బందనకల�
సౌదీలో 25 రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతన స్థితిలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మంద మహేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయ�
సీఎం రేవంత్రెడ్డి కథ ముగిసిందని, అందుకే దీపం ఉండగానే ఇల్లు చకదిద్దుకోవాలన్నట్టు పైసల సంపాదన మీద పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రభుత్వం 20- 30 శాతం కమీషన్ల చుట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.