పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపించారని, ఈ ఎన్నికల స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేట
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దత్తత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ వరుసగా మూడుసారి కూడా �
కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్లో బీఆ
కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని, కొత్త సర్పంచులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోబోమని, స�
పల్లె ప్రజలు మరోసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానం చాటారు. ఇతర పార్టీలు చేసిన కుట్రలు బెడిసికొట్టేలా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు కొత్త కొత్త హామీలు ఇచ్చినా నమ్మలేక పోయారు. రెండేళ్ల
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దిగువన భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగిన షార్ట్ సర్క్యూట్తో దుకాణ సముదాయం కాలిబూడిదైంది. ఒక షాపులో ఎగిసిపడిన నిప్పు రవ్వలు క్రమంగా �
సామాజిక సేవలో వెలమ సంక్షేమ మండలి భాగస్వామ్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తమవంతు సహకారాన్ని ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. భావి�
తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తితో ఓరుగల్లు నుంచే ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓరుగల్లును అవమానిస్తూ... ఓరుగల్ల�
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతుండటం అభినందనీయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేడు జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలం�
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉపఎన్నిక ఫలితాలపై అధైర్యపడొద్దని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన
ఎవ్వరూ అధైర్య పడొద్దు, భవిష్యత్ బీఆర్ఎస్దే, రానున్న అన్ని ఎన్నికల్లో గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. బుధవారం మాజీ మంత్రి మల్లారెడ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్పై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టిపెట్టింది. గురువారం తెలంగాణ భవన్లో కౌంటింగ్ ఏజెంట్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సమావేశమయ్యార�
జూబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్ పతనం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గెలిచిన 64మంది ఎమ్మెల్యేలకే దిక్కులేదు.. కొత్తగా జూబ్లీహిల్స్లో ఏదో చేస్తానని సీఎం రేవం
‘నేనూ పెట్ లవర్ని.. కుక్కలు అంటే చాలా ఇష్టం..మా ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో రెండురోజుల ‘హై క్యాన్-25’ ప్రదర్శన