ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నేతలు డిమాండ్ చేశారు.
ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు అల్వాల్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన అల్వాల్ సర్కిల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే మర
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలను కిడ్నాప్ చేసి.. దాడికి పాల్పడిన ఘటనలో బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయద్దీన్ ప్రధాన అనుచరుడు చోర్ అబ్బూతో సహా ఐదుగురు నిందితులను జూబ్లీహల�
స్వరాష్ట్ర స్వాప్నికుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, గట్టుయాదవ్, పట్టణాధ్యక్షుడు పలుస రమేశ్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను శన�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని రాంనగర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించార�
ప్రజాసేవే లక్ష్యంగా ముందు కు సాగుతామని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకలతో సమావేశం నిర్వహించారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
ప్రజా సమస్యలపై తగ్గేదే లేదని, నిరంతరం ప్రజల మధ్యే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బాలాజీ గార్డెన్స్లో నిర్వహించిన చౌటుప్�
ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ప్రజల మధ్య ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు అందరికీ అండగా ఉండి పనిచేస్తానని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం రెండు నెలలుగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, వెలువడిన ఫలితాల నేపథ్యంలో ప్రజా తీర్పును శిరసా వహిస్తానని మా�