నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉన్నదని, ఇందుకోసం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా
దొడ్డు రకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నిన్నమొన్నటి వరకు వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు క�
పండించిన ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి మాటమార్చడం రైతులను మోసం చేయడమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రె
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రేవంత్రెడ్డి పాలనలో దుర్భిక్షంగా మా రిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్య�
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ప్రజలు గరంగరంగా ఉన్నారు. వారు చేసిన మోసాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయని, ఎన్నికల్లో రైతులు, మహిళలు, వృద్ధులు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూప
హామీలను విస్మరించిన సర్కారును బొంద పెట్టి, కేసీఆర్కు అండగా నిలవాలని.. వ్యవసాయానికి కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చి రైతును రాజును చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువార
తెలంగాణ ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్కుమార్ను కరీంనగర్ ఎంపీగా గెలిపించుకుందామని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని 18వ వార్డులో ఇంటింటా వినోద్కుమార్కు మద్దతుగా ప్రచారం చేశార�
కులకచర్ల మండల కేంద్రంలో గురువారం చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో బీఆర్ ఎ�
షాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తరఫున గులాబీ దళం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నది. మరోపక్క పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేత�
చుట్టుపు చూపుగా వచ్చీపోయే బడా వ్యాపారి (కాంగ్రెస్ అభ్యర్థి) కావాల్నో.. నిత్యం అందుబాటులో ఉండే సేవకుడు కావాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
యాదవులు మాటిస్తే వెనకిపోరని ఖమ్మం ఎంపీ, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టం చేశారు. బీసీ కులాలన్నీ ఏకమై మోసాల కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు.