కాంగ్రెస్ చెప్పిన పథకాలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చా
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన ముగించుకొని తిరిగి చిట్యాల మీదుగా ఎర్రవెల్లికి వెళ్లే సమయంలో ఆ పార్టీ శ్రేణులు చిట్యాలలోని కనకదుర్గ దేవాలయం సెంటర్లో ఘనస్వాగతం పలికారు. దాదా
జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం బస్సు యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా నిడమనూరు మండలం వేంపాడుకు వస్తున్నారని సమాచార ప్రసా�
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పీఏపల్లి ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డిపై శనివారం పెట్టిన ఆవిశ్వాసం వీగిపోయింది. మూడు నెలల కిందట తొమ్మిది సభ్యులు అవిశ్వాసం ఏర్పాటు చేయాలని ఆర్డీఓకు విన్నవించడంతో ప్రతాప్రెడ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
అన్ని పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఐదు పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడును పెంచాయి.
మెదక్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత కేసీఆర్కు కానుక ఇద్దామని అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో కల
ఎన్నికల్లో బీఆర్ఎస్తో పోరాడే శక్తి లేక బీజేపీ కుట్ర పూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయించిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కాంలో నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ఎమ�
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఛీప్ పాలిట్రిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నదని ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ కవితను ఈడీ తో అరెస్ట్ చేయించడంపై ఉమ్మడి పాలమూరు జిల్లా భ గ్గుమన్నది. దేశ సంక్షేమం కోసం గొంతెత్తుతున్న గులాబీ బాస్ కేసీఆర్ను ధైర్యంగా ఎదుర్కోలేక కేంద్రంలో ప్రతిపక్షం, �
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడంపై శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భగ్గుమన్నది. బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిపోయింది. కవితను వెంటనే విడుదల చేయాలం
నిస్వార్థమైన కార్యకర్తలు తోడు ఉండగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కు ఉన్నదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీ
‘సర్వేలన్నీ చెబుతున్నయి. ట్రయాంగిల్లో కరీంనగర్ ఎంపీగా వినోదన్నదే విజయం. ఎవరి బూత్లో వారు బీఆర్ఎస్ విజయం కోసం ఈ నలభై రోజులు బాగా కష్ట పడాలి’ అని కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ�