‘కాంగ్రెస్, బీజేపీలు ఫేక్ హామీలిస్తున్నయి. వాళ్లతో ఏదీ కాదు. రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమైనా ఉందా..? ప్రజలను గోసపెట్టుడు.
బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గా ల ప్రజలను అక్కున చేర్చుకుందని యువతంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలో పదేండ్లుగా సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన అభివృద్ధి, అన్ని వర్గాలకు అందిన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్
అభివృద్ధిలో పరుగులు తీస్తున్న కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారాయి. ఒకప్పుడు వెనుకబడిన ఈ ప్రాంతానికి ఐదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలకు గ్యారెంటీ లేదు. మానకొండూర్ ఆ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి మాటలకు వారెంటీలేదు’ అంటూ మానకొండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచు�
‘ప్రజా సేవకే నా జీవితం అంకితం. నన్ను ఆదరించి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయలే. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దా. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా’ అని జగిత్యాల అభ్యర్థి, �
‘గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. ఈ అభివృద్ధి మున్ముందు కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. అందుకే నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర మంతట�
ఎవరెన్నీ కుట్రలు పన్నినా గెలుపు తనదేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ, మొగిలిదోరి గ్రామాల్లో ఆదివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
“గిరిజన జిల్లా ఆసిఫాబాద్ను మరింత అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలపడమే నా ముందున్న లక్ష్యం. కాంగ్రెస్ 70 ఏండ్ల పాలనలో చేసిందేమీ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం పదేండ్లలో మేము ఎంతో ప్రగతి సాధించాం.
‘ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. మీ బిడ్డగా ఆశీర్వదించండి. �
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజా మద్దతు లభిస్తున్నదని, వచ్చే
ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ర�
సమష్టిగా పనిచేసి నాగార్జున సాగర్లో మరోసారి గులాబీ జెండా ఎగుర వేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్�
తెలంగాణలో బీఆర్ఎస్ను కాదని గెలువాలంటే కేసీఆర్ కన్నా తెలంగాణను ఎక్కువ ప్రేమించాలి. ఇది మంత్రి కేటీఆర్ తరచూ చెప్పే మాట. ఈ మాట విన్నప్పుడల్లా ఇది అక్షరసత్యం అనిపిస్తుంటుంది. కేసీఆర్ కన్నా తెలంగాణను ప�