ఎన్నికల వేళ గ్రామాల్లోకి మోసగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండల కేంద్రంలోని విఠల్ రెడ్డి ఫంక్షన్ గార్డెన్లో మండల బీఆర్�
CM KCR | గతంలో అమలు చేసిన ప్రతి పాలసీని యథావిధిగా కొనసాగిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల కొనసాగింపు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సందర్భోచిత
అభివృద్ధి, సంక్షేమ పాలన చేసిన బీఆర్ఎస్ వైపే అన్నివర్గాల ప్రజలు ఉన్నారని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం చేగుంట మండలం కర్నాల్పల్లిలో వివిధ పార్టీల నుంచి
కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
దళితులను, గిరిజనులను దశాబ్దాలుగా అణగదొక్కిన కాంగ్రెస్ పార్టీ మరోమారు వారిని దగా చేసేందుకు సిద్ధమైంది. ప్రతి ఎన్నికకు ఒక నీతి.. రాష్ర్టానికో నీతి అనే కాంగ్రెస్ మార్కు కుటిల విధానాన్ని మరోమారు చాటుకుంద�
‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు’ అని గాంధీజీ చెప్పిన మాటలకు నిదర్శనంగా స్వరాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున�
‘అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న రాష్ర్టాన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నయి. ఎందుకింత కండ్ల మంట..? ఇక్కడి ప్రజలు బాగుపడవద్దా..? తెలంగాణ అంటే ఎందుకింత అక్కసు..? ఎప్పుడూ ఏదో రకంగా ప్రభుత్వాన్�