అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తుచేశారు.
ఈసారి వానకాలంలో సాగు సాగడం అంత సులువుగా కనిపించడం లేదు. కొద్ది రోజులుగా వర్షాలు పడవని.. కరువు వస్తుందనే ప్రచారంతో రోహిణి, ఆరుద్ర కార్తెలు దాటి పోతున్నా రైతులు నార్లు పోయలేదు.
రామాయంపేట, జూన్ 21 : ప్రజల సౌకర్యార్థం మెదక్ జిల్లా రామాయంపేట బల్దియాలో బీఆర్ఎస్ హయాంలో రూ.2 కోట్ల నిధులతో శ్రీకారం చుట్టిన సమీకృత మార్కెట్ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి.రామాయంపేట పట్టణం మీదుగా జాతీయ ర�
బీఆర్ఎస్ హయాంలో రైతులు నెంబర్ స్థానంలో నిలవగా కాంగ్రెస్ పాలనలో దుర్భర స్థితికి చేరుకున్నారని మాజీ ఎమ్మెల్యే, పేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని క్య�
బాచుపల్లి ఫ్లై ఓవర్బ్రిడ్జి నిర్మాణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని, ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు తప్ప,కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్�
సీఎం సొంత నియోజకవర్గంలోనే వడ్లు కొనకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారని, సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్కు ధాన్యం కొనే ధ్యాసే లేదు. రోజుల తరబడి కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు పడ
నాడు బీఆర్ఎస్ పాలనలో కార్పొరేట్కు దీటుగా సేవలందించిన సర్కారు దవాఖానల్లో నేడు కనీస సేవలు కరువవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో రూపుదిద్దుకున్న సిరిసి
బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామానికి తాగునీరు అందించిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నీరుగార్చుతోంది. ఇంటింటికీ గోదావరి జలాలను నాడు కేసీఆర్ తాగునీరుగా అందించారు. కానీ, కాంగ్రెస్
కొనేవాళ్లు ఉంటేనే అమ్మేవాళ్లకు పండగ.. ఇద్దరుంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి రాబడితో పాటు ఆయా రంగాల్లో గణనీయమైన వృద్ధి జరుగుతుంది. ప్రస్తుతం ఇవేమీ జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన కృషి.. నేడు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నది. ఆయిల్పాం పంటల సాగుతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందని, ఒకసారి పంట వేస్తే 30నుంచి 40ఏళ్ల వరకు నెలనెలా ఆదాయం వస్తుందని, ప్
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విస్తృతంగా తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్తున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన విప్లవ
బీఆ ర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీగా మారిన భీమ్గల్ను రూ.200 కోట్లతో అభివృద్ధి చేసి, పట్టణ రూపరేఖలు మార్చివేసినట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. భీమ్గల్ పట్టణ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలో మెదక్ పట్టణానికి చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని ఐదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మామిళ్ల ఆంజనేయులకు మద్దతుగా గ�
సంగారెడ్డి జిల్లాలోని అన్ని బల్దియాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్