మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విస్తృతంగా తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్తున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన విప్లవ
బీఆ ర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీగా మారిన భీమ్గల్ను రూ.200 కోట్లతో అభివృద్ధి చేసి, పట్టణ రూపరేఖలు మార్చివేసినట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. భీమ్గల్ పట్టణ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలో మెదక్ పట్టణానికి చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని ఐదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మామిళ్ల ఆంజనేయులకు మద్దతుగా గ�
సంగారెడ్డి జిల్లాలోని అన్ని బల్దియాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్
గ్రామ పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి పరచడానికి సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవడం ఎంతో కీలకమని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు.
లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మునిపల్లి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కమ్రోద్దీన్ (బాబాపటేల్ )అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో వాసాలమర్రిని అ ప్పటి సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా గ్రామంలో కొత్తగా 481 ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. అందులో భాగంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వైభవంగా నిర్వహించింది. పండుగ పూట అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునేందుకు బతుకమ్మ చీరలు పంపిణీ చే
అధికారంలోకి వచ్చి రెండేైళ్లెనా చేసిన అభివృద్ధి శూన్యం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మరోసారి స్థానిక సంస్థల కోసం చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేసి కాంగ్రెస్ తన మోసపూరిత నై�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు హయంలో రాష్టంలో ఆలయాల నిర్మాణాలను పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన అభివృద్ధికి కృషి చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.