అధికారంలోకి వచ్చి రెండేైళ్లెనా చేసిన అభివృద్ధి శూన్యం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మరోసారి స్థానిక సంస్థల కోసం చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేసి కాంగ్రెస్ తన మోసపూరిత నై�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు హయంలో రాష్టంలో ఆలయాల నిర్మాణాలను పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన అభివృద్ధికి కృషి చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా తరలి రావాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవార�
వేలాది పరిశ్రమలు, లక్షలాది కార్మికులకు నిలయమైన పటాన్చెరుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు చేసింది. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు సైతం ప్రారంభించింది.
స్వరాష్ట్రంలో తల్లిబిడ్డలకు ఏ కష్టం రాకుండా పదేళ్లపాటు రక్షణగా కేసీఆర్ నిలిస్తే.. కాంగ్రెస్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ అవలంబిస్తున్న వి�
మారుమూల పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామానికీ ఒక వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, హరితహారం నర్సరీ, తెలంగాణ క్రీ�
BRS | గత బీఆర్ఎస్(BRS) పాలనలోనే యాదవులకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని తెలంగాణ స్టేట్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు.
మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు ఇక నుంచి కార్పొరేషన్గా మారనున్నది. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో దివిటిపల్లి, జైనల్లీపూర్ జీపీలను విలీనం చేస్తూ మొత్తం 60 వార్డులుగా నిర్ణయిస్తూ మున్సిపల్ కార్పోరేషన్గా �
MLA Mallareddy | మున్సిపాలిటీల అభివృద్ధికి తాము ఓ ప్రణాళిక బద్దంగా కృషి చేశామని, నాడు కేసీఆర్ హయాంలోనే(BRS regime) పల్లెలు, పట్టణాలు అభివృద్ధి సాధించాయని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని చొప్పదండి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి భూపతి రెడ్డి, గ్రంథాలయ సంస్
కృష్ణా జలాలు.. కేఆర్ఎంబీపై వాస్తవాలు వివరించేందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వ�
MLA Jagadish Reddy | గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరిగిందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) పేర్కొన్నారు.