MLA Krishna Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు.
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతే ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులను స్వీకరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీలను ప్రతిఒక్కటీ అమలు చేయాలన్నా�
నల్లగొండ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధ్దిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కనగల్ మండలం జంగమయ్యగూడెం, ఇరుగంటిపల్లి, తంగెళ్లవారిగూడెం,చిన్న మాదారం, చెట్లచెన్నారం, బాబాసాయిగూడ
బీఆర్ఎస్ పాలనలోనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గత ఎన్నికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని.. మరింత అభివృద్ధి కోసం తనను మరోసారి ఆశీర్వదించాలని ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ వి�
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. గురువారం రాత�