కారు పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నది. ద్విముఖ వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లనున్నది. ఓ వైపు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తూనే.. మరో వైపు పార్�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎం పీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపే ధ్యేయంగా కష్టపడుదామని ఎమ్మెల్సీ దండె విఠల్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలత�
అన్ని పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఐదు పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడును పెంచాయి.
చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపిస్తే సబండ వర్గాలకు సేవ చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధ
చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపిస్తే సబండ వర్గాలకు సేవ చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధ
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తాచాటాలని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సు�
చేవెళ్ల గడ్డపై మూడోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం శ్రీ నగర్ కాలనీలోని తన నివాసంలో రంగారెడ్డి, వి
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న కరీంనగర్లో బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించిన అంశంపై మాట్లాడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్ష
కాంగ్రెస్ పార్టీ అ డ్డిమార్ గుడ్డి దెబ్బ అన్న ట్లు అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని, రే వంత్ గెలుస్తడని ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లిల కూడా నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్�
నల్లగొండలో ఈనెల 13న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు నియోజకవర్గం నుంచి శ్రేణులు తరలివెళ్లాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని తన నివాసంలో సన్నాహక సమ�
తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాను వందల ఏండ్ల నుంచి పట్టిపీడించిన ఫ్లోరైడ్ మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టిన మహా