తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ నిర్వహించనున్న రజతోత్సవ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బోధన�
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ముందుస్తు సన్నాహక సమావేశాలను మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర�
వరంగల్లో ఈనెల 27వ నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సన సభ కోసం జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ఒక ప్రక�
మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తాను అందరికీ అందుబాటులో ఉంటానని, మీ బస్తీలో కష్టాలు తీరుస్తానని చెప్పారు. హబ్సిగూడ, �
పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్ల ను దశల వారీగా ఈసీ నిర్వహించనున్నది. ఇందు లో భాగంగా 4వ విడుతలో తెలంగాణలో జరగనున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో అటు నల్లగొండ, ఇటు భువనగిరి నియోజకవర్గాల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్
పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో సన్నాహక సమావేశాలు పూర్తి చేసి ప్ర
హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్
లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ దూకుడును ప్రదర్శిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఈ నెల 6వ తేదీ నుంచే మొదలుపెట్టింది.
అత్యంత కీలకమైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన ధీమాతో వ్యూహాల�
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చా రు. జహీరాబాద్ పట్టణంలో శనివారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో ఉండే అభ్యర్థులను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
దుబ్బాక ప్రాంతం మొదటి నుంచి బీఆర్ఎస్కు అండగా నిలిచిందని, ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక �
వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గురువారం సిర్పూర్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని కాగజ్నగర్లో నిర్వహించనుంది.
కాంగ్రెస్ అంటేనే... కరువు, ఆకలికేకలు, తాగునీటి ఎద్దడి..ఆ పార్టీ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే తెలంగాణలో కరెంటు పోయింది.. కరువొచ్చింది. ప్రజాసంక్షేమం అటకెక్కింది. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదింప