కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పెద్దపల్లి బీఆర్ఎప్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కాగా, శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది. కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్�
KCR | రెండు రోజుల కిందట నారాయణపేట సభలో ముఖ్యమంత్రి భయం, ఆయన వణుకు చూస్తే ఈ గవర్నమెంటు ఏడాది కూడా ఉండేటట్టు లేదని అనిపిస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తడో,
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ శివారులో మంగళవానం నిర్వమించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాదిగా జనం తరలిరావడంతో పరిసరాలు గులాబీమయమయ్యాయి.
రాజకీయంగా ఎదగడానికి, తెలంగాణ సాధించడానికి పోరాట పటిమ అందించింది, పెంచింది మెతుకు సీమ అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని అందోల్ న
కాంగ్రెస్ మెడలు వంచాలంటే ప్రజల చేతికి ఒక అంకుశం కావాలని.. అలాంటి వ్యక్తి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి అని, బలహీనవర్గాల కోసం కాసాన�
చేవెళ్లలో శనివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకాన్ని చూసి గులాబీ అడ్డ పులకించిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అశేష ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. కేసీఆ
CM KCR | ఒక పూట ప్రయాణం చేస్తేనే అలసిపోతాం. ఒళ్లు హూనం అయ్యిందని గగ్గోలు పెడుతుంటాం. కానీ 70 ఏండ్ల వయసులో రోజుకు మూడు చోట్లకు.. అలా 32 రోజుల పాటు 96 సభల్లో పాల్గొని, ప్రసంగించి, ప్రజలను మెప్పించటం అంటే మాటలా? కానీ కేసీ
జహీరాబాద్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ జహీరాబాద్కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది.
‘శివకుమార్ అని కర్నాటక ఉపముఖ్యమంత్రి ఒకాయన ఉన్నడు. ఆయన తెలంగాణకొచ్చి ఏమంటున్నడు ? కేసీఆర్.. నీకు తెలుసా ? కావాలంటే వచ్చి చూడు... మేం రోజుకు ఐదు గంటల కరెంటు ఇస్తున్నం అని చెప్పిండు. సన్నాసి.. మేం 24 గంటల కరెంటు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభ విజయవంతమైంది. బుధవారం నిర్వహించిన సభతో సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించినట్లయ్యింది. ఇంకా ఎన్నికలకు సరిగ్గ
ఆరుసార్లు నాకు రాజకీయ జీవితం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ రైతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారికి రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇచ్చారు. కరెంట్ కష్టాలు తీరినయ్. ఎక్కడా జనరేటర్లు లేవు. ఇష్