‘శివకుమార్ అని కర్నాటక ఉపముఖ్యమంత్రి ఒకాయన ఉన్నడు. ఆయన తెలంగాణకొచ్చి ఏమంటున్నడు ? కేసీఆర్.. నీకు తెలుసా ? కావాలంటే వచ్చి చూడు... మేం రోజుకు ఐదు గంటల కరెంటు ఇస్తున్నం అని చెప్పిండు. సన్నాసి.. మేం 24 గంటల కరెంటు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభ విజయవంతమైంది. బుధవారం నిర్వహించిన సభతో సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించినట్లయ్యింది. ఇంకా ఎన్నికలకు సరిగ్గ
ఆరుసార్లు నాకు రాజకీయ జీవితం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ రైతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారికి రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇచ్చారు. కరెంట్ కష్టాలు తీరినయ్. ఎక్కడా జనరేటర్లు లేవు. ఇష్
కాంగ్రెస్ విద్యార్థి విభాగం (ఎన్ఎస్యూసీ) నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఆదిరాల అన్వేష్గౌడ్, చిన్నంబావి మండలానికి చెందిన సీపీఎం జిల్లా నాయకుడు దేవేందర్ ఆదివారం కొల్లాపూర్లో జరిగిన ప్రజా ఆశీర�
నాగర్కర్నూల్లో ఆదివారం సాయంత్రం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ టీవీ యాంకర్లు బిత్తిరి సత్తి, సావిత్రీల ఆటాపాటల�
కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన ప్ర జా ఆశీర్వాద సభలో కళాకారుని మధుప్రియ పాడిన గులాబీల జెండలమ్మ రామక పాటకు సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలు కేరింతలు కొడు తూ హోరెత్తారు. గాయని మధుప్రియ పాట పాడుతున్న అం
నా భర్త, మీ అన్న, మీ ఇంటి పెద్ద బిడ్డ, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెఢ్డి ఎంజేఆర్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 17వేలమందికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు, రూ.5కే మంచి భోజనం, పేదలకు ఘనంగా
ఎమ్మెల్యేగా ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అలంపూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆశీస్సులతో ఓటర్లు ఆదరిస్తే నియోకవర�
కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలి. సీఎం కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారు. కల్వక
50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో చేసుకున్నాం. తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. నాకు మరోసారి అవకాశమిస్తే కొల్లాపూర్
సీఎం కేసీఆర్ నాకు దైవసమానులు. కం దనూలును సస్యశ్యామలం చేసి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం చాలా సంతో షం. కందనూలు ఒకప్పుడు కరువు జిల్లా. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంజీకేఎల్ఐ నీళ్లు తీసుకొ�
జిల్లాకేంద్రంలోని జీజీ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రాకతో నగరమంతా గులాబీమయమైంది.