KTR | కొడంగల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు కారణంగా.. సురేశ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త 7 ఎకరాల భూమి పోతోంది.. విలువైన భూమి పోతదంటే అడగడం తప్పా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
KTR | కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా గత ఆరు నెలల నుంచే పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాల�
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సీఎంకు ఆర్ఎస్పీ సూచించారు.
KTR | అమ్మా అధైర్య పడకండి.. నేను మీకు అండగా ఉంటా అంటూ ఇచ్చిన మాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలబెట్టుకున్నారు. అన్న ఉద్యోగం కోల్పోవడంతో.. ఆడబిడ్డ పెళ్లికి రూ. 3 లక్షలు ఆర్థికసాయం అందజేసి ఆ �
‘భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే.. రానున్న రోజుల్లో మనమే అధికారంలోకి వస్తాం. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. పాలనలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇచ్చిన హామీల్లో ఒక్క శాతం కూడా పూర్�
Harish Rao | అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్�
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంచారు.. ఆ పేరును ఎవరు చెరిపేయలేరు. గుర్
Rajeev Sagar | తెలంగాణలో చావు రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని తెలంగాణ పుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ సీటు పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు.
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తాము పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చిందని, ధాన్యం అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని పేర్కొంటూ పలువురు రైతులు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివారులోన�
Dasoju Sravan | రేవంత్ రెడ్డికి రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా అగ్రవర్ణ అహంకారం పూర్తిగా పోయినట్లు లేదు అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వేమన పద
Rakesh Reddy | రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగించడం, ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 30 వరకు ఒక్కపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర�