KTR | వాడు అరెస్టు అయితడు.. వీడు అరెస్టు అయితడు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరి జాతకాలు చెబుతున్నాడు.. అసలు నువ్వు ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడు ఎవడు లేడు.. వీళ్ల బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీది అని కేటీఆర్ తేల్చిచ�
గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఎలుకలు, పాము కాట్లతో ఆస్పత్రుల
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు.. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి చేశారు.. అందుకే తెలంగాణలో ఎక్కడ ఏ మూలకు వెళ్లినా ఎకరం రూ. 15 నుంచి 20 లక్షలకు తక్కు�
KCR | నా తెలంగాణ కోటి రతనాల వీణ... అని నినదించిన తెలంగాణ కవి రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి సేవలను స్మరించుకున్నారు.
KTR | మార్పు, మార్పు అనుకుంటూ అందరి కొంపలు పుచ్చుకున్నారు ఈ కాంగ్రెసోళ్లు అని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్ వద్ద "ఆటో డ్రైవర్ల మహాధర్నాలో
పదేండ్ల కేసీఆర్ పాలనను ఆ తండాల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. మాయమాటల కాంగ్రెస్ను నమ్మి తండ్రిలాంటి కేసీఆర్ను దూరం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్లంప�
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి (Diwali)పండుగ మనకు అం�
Harish Rao | ఇప్పటికప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించార�
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకే లోక్సభ ఎన్నికలు రావడంతో రాజకీయ నేతల స్థానభ్రంశంపై దాని ప్రభావం ఎంతగానో పడింది. గత పదేండ్ల పాటు బీఆర్ఎస్ అండతో రాజకీయంగా ఎదిగినవారు వెంటనే ద్రోహచింతనలో �
కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మరల్చేందుకు మైండ్గేమ్కు తెరతీసినట్టు తెలుస్తున్నది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ‘దీపావళికి బాంబు పేలుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.