BRS Party | బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డల్లాస్ పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని జూన్ 1 డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
MLC Madusudhana Chary | బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు.
Kaleru Venkatesh | నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
Harish Rao | రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంట్ కోతలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. అమెరికాలోని డాలస్లో జూన్ ఒ
Papannapeta | పాపన్నపేట మండల పరిధిలోని యూసఫ్పేట్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు పెద్దన్న గారి శశిధర్ రెడ్డి అంత్యక్రియల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Badugula Lingaiah Yadav | జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పుడు గులాబీ జెండా సగర్వంగా ఎగిరింది. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం పలు సవాళ్లను అధిగమించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగ�
1951లో తెలంగాణ సాయుధ ఉద్యమం, 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం, 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది. అయితే నిజాం నిరంకుశ పాలనా విముక్తి నుంచి 2000 వరకు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో తెలంగాణ కొట్టుమిట్టాడింది.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ సిరి న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్ష�
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.