ఏదో ఓ నాయకుడిని ఒక రాజకీయ పార్టీ విస్మరించడం సాధారణంగా చూస్తాం. కానీ ఏకంగా ఒక వర్గాన్ని ఓ రాజకీయ పార్టీ దగా చేయడం అరుదుగా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దరిమిలా రాజకీయ ముఖ చిత్రంపై తాజాగా ఇదే అందరి
పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు శుక్రవారం పున్నేల్ క్రాస్ వద్ద ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్లు) పదవీకాలం పొడిగింపు విషయంలో అధికార కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్యాక్స్ చైర్మన్లు, ఇటీవల కాంగ్రెస్లో చేరిన సొసైటీ చైర్మన్ల పద
Srinivas Goud | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో దిగజారి నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. నా జీవితాంతం కేసీఆర్తోనే ఉంటానని శ్రీనివాస్ గౌ�
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సల్మాన్ఖాన్ చేరికతో బీఆర్ఎస్లో సమరోత్సాహం కనిపిస్తున్నది. మరో రెండు వారాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న �
‘పదేళ్లు మాకు ఏ కష్టం వచ్చినా మీ నాన్న అండగా నిలబడ్డాడు.. మీకు కష్టమొస్తే మేము నిలబడమా.. మీరు ఏం ఫికర్ చేయకండి అమ్మా.. మీ అమ్మకే ఓటేస్తాం.. కారు గుర్తును మర్చిపోం..’ అంటూ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతాగోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, భారీ మెజారిటీ సాధించడమే మన ముందు ఉన్న లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చ�
BRS Party | జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, వారి అనుచరులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
KCR | జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమ�
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా.. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం మొదలైంది.