KTR | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా న్యూస్ 24 చానెల్ సర్వే వివరాలు వెల్లడి అయ్యాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ లోక్స
ఎంపీ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం ఖాయమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం వెల్దుర్తిలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీ
KCR | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. వరంగల్, హనుమకొండలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్ల�
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ రాబోతుందని.. అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్, హన్ముకొ�
KTR | మనం సైతం జై శ్రీరామ్ అందామని.. శ్రీరామచంద్రుడు అందరివాడని.. బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం �
కేసీఆర్ గుర్తులను ఎవరూ చెరిపి వేయలేరని, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం డివ�
బీఆర్ఎస్.. తెలంగాణ ఇంటి పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ భవన్లో ఆయన గులాబీ జెండాను ఎగరవేశారు. అంతకు ముందు
‘తెలంగాణ గడ్డపై భూమి, నీరు ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రజల గొంతుకగా పనిచేస్తుంది. ఎవరెన్నీ కుట్రలు చేసినా తెలంగాణ చరిత్రను చెరిపివేయలేరు’ అని మాజీ మంత్ర�
తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమం నుంచి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణకు అడుగడుగునా మోసమే జరిగిందని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
KCR | నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావు మండిపడ్డారు. నాగర్ కర్నూల్లో జరిగిన రోడ్షోలో కేసీఆర్ పాల్గొన్నారు. బీజేపీ పాలనపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మా
KCR | ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటితే.. కాళ్లు తంగెళ్లు దాటడం లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెటైర్లు వేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించారు.