Padi Kaushik Reddy | రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుట్ర చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నార�
Padi Kaushik Reddy | తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కోడికున్న దిమాక్ కూడా లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌవులా పనులు అయినా.. వాహలా పనులు అయినా కోమటిరెడ్డ�
KTR | దమ్ముంటే హరీశ్రావు సవాల్కు రేవంత్ రెడ్డి స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి నార్త్ ఇండియాలో ఎదురు గాలులు వీస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత ప్రజలు మోదీ నాయకత్వాన్ని తిరస్కరిస్తున�
KTR | తెలంగాణ కోసం పుట్టిన గులాబీ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పేర్
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆపద మొక్కులు మొక్కుతున్నాడని, ఇచ్చిన మాట నిలుపుకోలేని అసమర్థ నాయకుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు.
Farmers | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. సాగుకు సరిపడా నీరు, కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాల పాలయ్యారు అన్నదాతలు. రేవంత్ �
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ తన ఎక్స్ ఖాతను ఓపెన్ చేశారు. ఇక నుంచి ఎక్స్ వేదికగా కేసీఆర్ విస్తృతంగా ప్రచా�
నల్లగొండ మండలం దోమలపల్లికి చెందిన నాయకుడు అల్లోజు రాజు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నివాసంలో శుక్రవారం రాజుకు గులాబీ కండువా కప్పి నల్లగొండ బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థ�
KCR | లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినా.. కాంగ్రెస్కు ఓటు వేసినా వ్యవసాయబావుల వద్ద మోటార్లకు
కరెంటు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులను హెచ్చరించారు.
మహబూబ్నగర్ జ�
దేవుడిపై ఒట్లు.. కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు కాలం వెల్లదీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్ర