KCR | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్యాత్రలో భాగంగా బుధవారం మిర్యాల�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెరిగాయి. బస్యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
KCR | తెలంగాణ భవన్ నుంచి పోరుయాత్రకు గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. భవన్కు చేరుకున్న కేసీఆర్కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
ఇప్పుడు మనం వేయబోయే ఓట్లు ఎంపీలను పార్లమెంటు మెట్లు ఎక్కిస్తాయి. కేంద్రంలో మళ్లీ పీఠం తమదేనని, ఆ పీఠం తమ హక్కు అని ఎన్డీయే భావిస్తున్నది. కాదు, కాదు ఈసారి అధికారం తమదేనని ఇండియా కూటమి అంటున్నది.
KCR | కాళేశ్వరం డిజైన్ నేను చేయలేదు. ఇంజినీర్లు చేశారు. నేనే డిజైన్ చేశాననడం కాంగ్రెస్ వాళ్ల వాళ్ల మూర్ఖత్వానికి పరాకాష్ట. అది వాళ్ల విజ్ఞతకే వదిలేయాలి. నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ను కాదు. అలాంటప్పు�
KCR | “గోదావరిలో వర్షాలు పడేకొద్దీ వరద పెరుగుతుంది. 70వేలు, 80వేలు, లక్ష క్యూసెక్కులకు పైగా వరదొస్తుంది. మేడిగడ్డ బ్యారేజీలు మొత్తం గేట్లు మూయకుండా వరద పోయేందుకు అటు చివరన రెండు, ఇటు చివరన రెండు, నాలుగు చొప్పున �
KCR | కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్పై ప్రతిపక్షాలపై చేస్తున్న విమర్శలను కేసీఆర్ కొట్టిపడేశారు. టీవీ9 డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక విషయాలు వ�
KCR | కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెల్లడించారు. టీవీ9 డిబేట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనకు ఉండేవి రెండే నదులు. ఒకటి గోదావ
KCR | కేసీఆర్ బస్సు యాత్ర నేపథ్యంలో ఓ ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ అధికార పక్షానికి వణుకు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మోసాలను ఎండగడుతూ.. కే�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్�
KTR | శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు.. రాముడు అందరివాడు.. అందరికీ దేవుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఓడిపోయినా కూడా శ్రీరాముడికి ఏం కాదు అని కేటీఆర్ పేర్కొన్న�
KTR | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 నడిచింది.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయకుండా మరిచారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గా