అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయకుండా మరిచారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గా
కేసీఆర్ పదేళ్ల పాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ధే ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకును గెలిపిస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ, సిర్పూర్ పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి దండె వ�
Harish Rao | ఒకరు మతంతో వస్తే.. మరొకరు కులంతో పోటీకి వస్తే.. తాము చేసిన అభివృద్ధిని చూపుతూ ఎన్నికల్లో ప్రజలకు ముందుకు వస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. నర్సాపూర్లో ఆయన మీడియా సమావ
KTR | ప్రజల సమస్యలే ఎజెండాగా పని చేద్దామని.. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్
ఎన్నికల్లో కొట్లాడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు
పిలుపునిచ్�
Jagadish Reddy | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిన్న తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రోతగా ఉన్నాయన్నారు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు రోతంత రెడ్డి అని విమ
Kyama Mallesh | తనకు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, స్వామి వారి దయతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు.
అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని, రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో �
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన�
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర�
పార్లమెంట్ ఎన్నికల తర్వాతనైనా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై పునరాలోచన అవసరమని, సంస్థాగత నిర్మాణమే ఏ పార్టీ పటిష్టతకైనా పునాది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్లగొండ
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డిని ఓటమి భయం వెంటాడుతున్నది. రంజిత్రెడ్డి ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలే ఎదురవుతున్నాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరే
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మార్కెట్ �
Vinod Kumar | ఐదుగురు ఎంపీలతో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో పోరాడే పార్టీ కూడా బీఆర్ఎస్ మాత్రమే అని ఆయన తెలిపారు.
Vinod Kumar | కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.