KTR | సమైక్య పాలనలో కరువు కాటకాలకు.. వలసలకు పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా మారింది. బీఆర్ఎస్ పాలనలో సాగునీరు అందటంతో.. పడావుబడ్డ పాలమూరు నేల.. పసిడి పంటలతో సస్యశ్యామలమైంది అని బీఆర్ఎ�
MLA Jagadish Reddy | ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లో(Parliament elections) ఎగిరేది గులాబీ జెండానే(BRS party) అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు ఆటో వాలాగా మారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ఖమ్మం పాత బస్టాండుకు పోయి ప్రయాణికులు, ఆటో వాలాలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
సింగరేణి పురిటిగడ్డ కొత్తగూడెం ఉద్యమ సూరీడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉప్పొంగిన అభిమానాన్ని చూపింది. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి బస్సు యాత్ర అడుగిడిందే తడవుగా తమ అభిమాన నాయక
పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు, బీజేపీకి క్యాడర్ లేక ఆ పార్టీ అభ్యర్థులు డీలా పడుతుండగా.. బీఆర్ఎస్ అభ్య�
BRS Party | ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీరు, కరెంట్ కొరత ఉందని విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించా�
హైదరాబాద్పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నార�
KCR | కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బలం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్షోలో భాగంగా ఖమ్మం కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు.
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా వరికోతలు ఉండేవని.. ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా కరెంటు కోతలేనని.. ఇది జరుగుతున్న చరిత్ర అంటూ కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్ర�
KCR | ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీటి, విద్యుత్ కొరత కారణంగా విద్యార్థులు గత నాలుగైదు రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, తెలంగా