BRS Party | మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 22,296 ఓట్లు వచ్చాయి.
మధిరలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకులైన �
తెలంగాణ పదేండ్ల పాలనలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘన
Balka Suman | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన కొనసాగుతుంది అని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గుండాల దాడిల�
తెలంగాణ రాష్ట్ర సాధనకే ఆనాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, కేసీఆర్ పట్టుదలతో 14ఏండ్ల నిరంతర పోరాటంతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి �
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని గన్పార్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉమ్మడి జిల్లా నేతలు పాల�
తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి విఘాతం కలిగిస్తే సహించబోమని బీఆర్ఎస్ పార్టీ తేల్చిచెప్తున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన పాలకులు వ్యక్తిగత లక్ష్యాల సాధనే పరమావధిగా పాలన సాగి�
రిక్రియేషన్ జోన్ పేరిట బలవంతంగా రైతుల నుంచి భూములను తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని.. రైతులను వేధిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిర�
BRS Party | జూన్ 1వ తేదీన గన్ పార్కు అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్బండ్ వద్ద అమర జ్యోతి వరకు నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీకి అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను బీఆర్ఎస్ నాయకులు కోరారు.
KTR | అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో రూపొందించిన రాష్ట్ర అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నట్లు రేవంత్ ఢిల్లీ వేదికగా ప్రకటించారు. రే
KTR | ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీ�
KTR | ఆదిలాబాద్లో రైతన్నలపైన లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన ద�
KCR | తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దికాలం గడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిర్ణయించారు.