Palla Rajeshwar Reddy | పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తున్నదని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. వేధింపుల్లో భాగంగా ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదుచేశారన
RS Praveen Kumar | దేశంలో హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శ�
KP Vivekananda | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు కేపీ వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చార�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ జులై 7వ తేదీ వరకు పొడిగించారు. కవితను వర్చువల్గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు.
BRSV | మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్వీకి చెందిన విద్యార్థి నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్�
Pocharam Srinivas Reddy | తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం పోచారం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనను కాంగ్రెస్లో చేరాల
Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ పక్కన పెట్టేసింది అని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు.
Vasudeva Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది.. ఈ ఆరు నెలల వ్యవధిలో నిరుద్యోగులకు ఒక్క కొత్త నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ను బీఆర్ఎస్ నేత కే వాసుదేవా రెడ్�
Rakesh Reddy | జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 46 బాధితులతో రేవంత్ చర్చలు జరపాలని రాకేశ్ రెడ్డి కోరారు. జీవో 46 బాధితుల పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి
Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలకు ఏ ఒక్కరికీ కూడా ఇవాళ్టి వరకు జీతాలు అందలేదు. కిందిస్థాయి ఉద్యోగులకు
Harish Rao | తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రభుత్వంపై విమ�
నిందారోపణలు, కమిషన్లు, విచారణలు విలువైన నాయకత్వాల ప్రతిష్టను వధిస్తాయని ఏ పాలకుడైనా భ్రమపడితే అవివేకమే అవుతుందని గతం మనకు చెప్తున్నది. కానీ, గతంలోకి తొంగిచూసి, వర్తమానం విలువను అర్థం చేసుకొని, భవిష్యత్