రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడంపై విచారణ జరిపి ఇందుకు బాధ్యులెవరో తేల్చాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో క్రిశాంక్ మాట�
Manne Krishank | రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన తుగ్లక్ను తలపిస్తున్నది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
Padi kaushik Reddy | రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ లారీ యజమానుల నుండి రోజుకు రూ. 50 లక్షల చొప్�
KTR | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నాకు ఓటుతో మద్దతుగా నిలిచిన పట్టభద్రులు అందరికి ధన్యవాదాలు, అందరి అంచనాలకు తగ్గట్టు భవిష్యత్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాను. మీ అంచనాలు చేరుకోలేకపోయినందు�
NEET | నీట్ (NEET) ఎగ్జామ్లో అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Niranjan Reddy | తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజన�
RSP | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతున్న విషయం విదితమే. ఇప్పటికే పలు విదేశీ యూనివర్సిటీల్లో సీట్ల
RSP | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డి�
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది.
RSP | వాట్సప్ గ్రూప్ నుండి తొలగించారని ఇద్దరు యువకులను బీజేపీ నేతలు కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
Errolla Srinivas | తెలంగాణలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల ఫలితాల విషయంలో బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై
KCR | ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను పలువురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలో నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు.
Manne Krishank | తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ కష్టపడ్డారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. బీజేపీతో చేతులు కలిపితే