CM Revanth Reddy | బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలో ఐదుగురు పార�
రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ఘోరపరాభవమే ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవడం ఇదే తొలిసారి.
రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల జోరు కొనసాగింది. అధికారీ పార్టీ సర్వశక్తులు ఒడ్డినా పెద్ద సంఖ్యలో గ్రామాలు బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. మూడు విడత
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.
పల్లె జనం గులాబీ జెం డా వైపేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల పాలనలో ‘పల్లె ప్రగతి’తో గ్రామాలను అభివృద్ధి పథాన నడిపించిన కేసీఆర్ వెంట నిలిచేందుకు మెజారిటీ ప్రజానీకం బీఆర్ఎస్కే జై కొట్టింది.
జనగామ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లెజనం బీఆర్ఎస్కు జై కొట్టారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార బలంతో బీఆర్ఎస్ మద్దతుదారులను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి ఒత్తిడి తెచ్చినా ప�
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి పలుగుల ఉమారాణీ నవీన్కుమార్ను గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ �
ములుగుజిల్లా ములుగు నియోజకవర్గంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ హవా నడిచిందని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో త
అధికార మ దంతో చెలరేగిన కాంగ్రెస్ గూండాలు భయానక వాతావరణం సృష్టించి బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్ల తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో జరిగింది. స్థానికులు
ఎన్నికలేవైనా గెలుపు గులాబీదేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, భరోసా కార్యక్రమం నిర్
పల్లె పోరులో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి, రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట
పంచాయతీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. ఇప్పటికే తొలి, మలి విడుత పూర్తి కాగా, ఆఖరి విడుతపైనే అందరి దృష్టీ నెలకొన్నది. బుధవారం పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిబంధనల మేరకు 44 గంటల ముందే అంటే.. సోమవారం సాయంత్రం 5గం�
ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ ధీమా వ్యక్తం చేశారు. మద్రాస్తండా పంచాయతీ పరిధి కొండంగలబోడులో కా�