బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్ర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ను తిట్టేందుకే సభలు పెడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిప ల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా �
అధికారాన్ని అడ్డంపెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొద్ది మంది బ్రోకర్లను పెట్టి ప్రజలపై గూండాయిజం, రౌడీయిజం చేయిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరో పించారు. శుక్రవారం �
కాంగ్రెస్ మోసాలకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం తొర్రూరు మున్సి పాలిటీలోని 6, 10, 11 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు రాయి�
ఆరు గ్యారెంటీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆరోపించారు. మె
రెండున్నరేండ్లలో రేవంత్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం, కేసీఆర్ను తిట్టడంతప్ప ప్రజలకు చేసిందేమీలేదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు.
గడిచిన రెండేండ్లకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ నగరంలో చేసింది ఏమీలేదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా నగర అభివృద్ధిని విస్మరించారని �
మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్పొరేషన్తోపాటు 18 మున్సిపాలిటీల్లో పార్టీ నేతలు కార్యకర్తలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్హుస్సేన్ అన్నారు. మెదక్ పట్టణంలో రసీద్ కాలనీలో శుక్రవారం
ఒక్కసారి అవకాశం ఇవ్వండని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఓట్లేసిన ప్రజలను వంచించి పాలన కొనసాగిస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
కల్లు పైసలు ముట్టలేదని.. బీజేపీకి పోను అని ఎల్లమ్మ దేవాలయం వద్ద కు వచ్చి చెప్పమను.. గౌడ్ల కష్టంతో నీ బండ్లు నడుస్తున్నా యి.. నీ క్యాంప్ ఆఫీస్ నడుస్తుంది.. లెక్కలతో సహా బయట పెడతా అని స్థానిక ఎమ్మెల్యేపై మాజీ
హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఇన్చార్జి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్లో మాజీ ఎంపీ కవితతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంల�
బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని, మన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పూరి జగన్నాథస్వామి మందిరంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, బ
మున్సిపల్ ఎన్నికల్లో మోసపోయి కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయవద్దని, మోసపోతే ఇబ్బందులు తప్పవని అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్రెడ్డిని మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్�