దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అభివృద్ధి కొనసాగింపునకు మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే
రెండేండ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్రెడ్డి స్థాయిని మరచి తనను విమర్శించడం ఆయన అఙ్ఞానానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ‘రేవంత్ ఏ స్థాయి నుంచి వచ్చింది.. ఆయన పుట్టుపూర్వో�
‘సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా..గ్రామంలో సమస్యలు ప్రస్తావిస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్చేసి స్టేషన్కు తీసుకొచ్చిన్రు’ అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గ�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ గురువారం మధ్యాహ్నం 1 వ వార్డు పరిధిలోని జ్యోతినగర్ కాలనీవాసులతో భే�
Narsapur Municipality | నర్సాపూర్ మున్సిపల్ 6వ వార్డులో ఏ ఇల్లు తిరిగినా ఒకటే నినాదం..మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ నయీమొద్దీన్ కే మా ఓటు అంటూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.
రేవంత్రెడ్డికి పరిపాలన చేతగాక రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 1వ వార్డ�
MLA Bandla krishna mohanreddy | గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారనడానికి సాక్ష్యాలు లేవని, ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు మరోసారి అపహాస్యం పాలైంది.
‘నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. పార్టీ అసెంబ్లీలో ఏదైనా అంశంపై విప్ జారీచేస్తే దానికి కట్టుబడి ఉంటా. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో, సీఎం �
నాగార్జునసాగర్ను నందికొండ మున్సిపాలిటీగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు..
MLA Sunitha Lakshma Reddy | కళ్యాణి ఆనంద్ ఎంబీఏ చదివి ప్రజా సేవకు మీ ముందుకు వచ్చిందని, ప్రతి ఓటరు ఆదరించి గెలిపించాలని నర్సాపూర్ మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఓటర్లను కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత పది రోజులుగా కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సోమవారం రాత్రి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్యూన్బస్తీకి చెం�