తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. ఓడినందుకు అధైర్యపడవద్దని.. ముందున్న రోజులు మనవేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్�
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలో బీఆర్ఎ�
‘తెలంగాణ రాకముందు గ్రామాలు గ్రామాలు ఎట్లుండె. ఇప్పుడెట్ల ఉన్న యి. నాడు కరెంట్ ఉన్నదా..? నీళ్లు ఉన్నయా..? అభివృద్ధి ఉందా..? సంక్షేమం ఉన్నదా..? మీ ముఖాల్లో సంతోషం ఉన్నదా..? ఏదీ లేదు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, మెజార్టీనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని�
తనను మరోసారి ఆశీర్వదిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం భాంజీపేటలోని కాంగ్ర�
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. జల్పల్లి మున్సిపాలి
దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. కలహాలు, కుట్రలు, కుతంత్రాలకు క�
మండల కేంద్రం నిజాంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సోమవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ జెం
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మైనార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా, ఈ కా
పెన్ను, పుస్తకం పట్టాల్సిన చేతులు అవి.. పేదకరికంతో చెత్తను ఏరుకుని బతుకుతున్నాయి. బడిలో గడవాల్సిన బాల్యం చెత్త కుప్పల వద్ద ఉంటున్నది. ఆట పాటలతో ఆనందంగా ఉండాల్సిన ఆ పిల్లలు చదువు లేక ఆగమవుతున్నారు.