సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నదని, తొమ్మిదేండ్లలో జిల్లా కేంద్రం రూపురేఖలు మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన జిల్లా
ఆదివాసుల జిల్లా ఆసిఫాబాద్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు ఆఫీసు, బీఆర్ఎస్�
BRS Office | గుంటూరు : ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణను ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో (BRS Bhavan) పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy), ఎంపీ సంతోష్ కుమార్ (MP
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తోనే దేశానికి మంచి రోజులు రానున్నాయని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ఆయన ముందుచ
పేదింటికి గృహలక్ష్మి నడిచి వచ్చింది.. గూడు లేక గోస పడుతున్న బతుకులకు భరోసా లభించింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారు లేదా ఇల్లు ఉండీ కూలిపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న నిరుపేదలను ఆదుకు
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోదఫా పాలన నాలుగేండ్లు పూర్తి చేసుకున్నది. తెలంగాణ ఎలా అభివృద్ధి సాధించింది? లక్ష్యాలను అందుకున్నదా? అంచనాలను మించి అడుగులు వేసిందా? అని సమీక్షించుకోవటానికి ఇది ఒక సందర్భం.