బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో కోతలు లేని విద్యుత్, ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరా జరిగేదని ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, ఎంఎస్ ప్రభాకర్రావు, నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్ ఆనంద
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హయాంలో అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. కిషన్రెడ్డిని తరిమికొట్టే
కేంద్ర మంత్రిగా ఉండి నిధులు తేకుండా, ఉన్న నిధులు ఖర్చుచేయకుండా అభివృద్ధిని విస్మరించిన వ్యక్తికి ఓట్లు అడిగే అర్హత లేదని సికింద్రాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ అన్నారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీ) చేసి నగరాన్ని లూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని, దీనిని అడ్డుకోవాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గౌడ కులస్తులంతా గర్జించాలి.. ఈ నెల 13వ తేదీన జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న గౌడ కులస్తులు ఒక్కొక్కరు మీతో పాటు మరో వంద మంది చేత ఓటు వేయించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ
ఎన్నికల గడువు సమీస్తున్నందున ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ప్రచారాన్ని మరింత విస్తృతం చేద్దామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్�
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో ఇంకోసారి గెలిచి మరో చరిత్రను తిరగరాయబోతున్నదని ఆ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా కిషన్ర�
ప్రజల కష్టాలకు కారణమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, అటు బడే భాయ్ మోదీ.. ఇటు చోటా భాయ్ రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
సికింద్రాబాద్ పార్లమెంట్లో లక్ష మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని, ఇప్పటికే 11 శాతం ముందంజలో ఉన్నామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మా అన్న కేసీఆర్ నన్ను పి
కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన కరెంట్, తాగునీటి కష్టాలు పోవాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి 10-12 సీట్లు అప్పజెప్పితే.. సంవత్సరంలో కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలన�
నిరంతరం ప్రజల మధ్య ఉండే సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అంటే ఒక బ్రాండ్ అని.. ఆయన గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం
గత ఐదేండ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి పైసా పని చేయలేదని., ప్రచారానికి వస్తే ఓటు ఎందుకు వేయాలో ప్రశ్నించాలని సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్ ప్