కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ అన్నారు. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన కిషన్రెడ్డి ప్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాత్రి ఎర్రగడ్డలో పాదయాత్ర చేశారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఇంటింటి ప్రచారం ని
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా... ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థ�
సమష్టిగా పనిచేసి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం గు�
సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపుగా ఖరారైందని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం అడ్డగుట్ట డివిజన్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివా�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం చూపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం వైపే ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కిష�
కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ప్రజలు ఆ పార్టీలకు ఓట్లెయ్యాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో జరిగిన సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి ఆదివారం బాగ్ అంబర్పేట డివిజన్లో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు కోలాహలంగా జరిగింది. హైదరాబాద్ స్థానానికి 2, సికింద్రాబాద్ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ �
అరచేతిలో స్వర్గాన్ని చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కోపంతో ఉన్న ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్�
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో కీలక అంకం మొదలు కానున్నది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్�
పూల జల్లులు.. మంగళహారతులు.. ఇలా అడుగడుగునా..అపూర్వ స్వాగతాల నడుమ పజ్జన్న పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ప్రతిసారీ తనకు అచ్చొచ్చిన పార్సీగుట్ట నుంచే సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ తన ఎన్నిక�
అంబర్పేట్లోని క్రౌన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్
కాంగ్రెస్ చెప్పిన పథకాలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీ�
లోకసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రజాప్రతి�