అంబర్పేట్లోని క్రౌన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ్కుమార్ గౌడ్, పద్మా వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మారెడ్డి, మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు