పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన శ్రేణులు, ఓటర్లకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, ప్రజలంతా ఉద్యమ పార్టీ వైపే నిలిచారని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని బీఆర్ఎస్ కార�
పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లోకల్ నాయకుడని, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేశారని, సింగరేణి కార్మికుడిగా 25 ఏళ్ల పాటు సేవలందించారని, తెలంగాణ కోసం ఉద్�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పెద్దపల్లి బీఆర్ఎప్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ �
పార్లమెంట్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్కు అండగా నిలవాలని ఎంపీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీరాంపూర్ ఓపెన్కాస్ట్లో �
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ను నమ్మితే తెలంగాణ అల్లకల్లోలమే అవుతుందని, ఆ పార్టీలు సింగరేణి సంస్థను పూర్తిగా అమ్మేందుకు పూనుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వారిచ్చిన హామీలతో పాటు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆగిపోతాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసంల
ఇవాళ గ్రామ గ్రామానా.. రైతు బంధు పడలేదని రైతులు తిట్టుకుంటున్నరు. ఎవ్వడన్న నాట్లు వేసేప్పుడే రైతుబంధు వేస్తడు కానీ రేవంత్రెడ్డి మాత్రం ఓట్లు వేసేటప్పుడు వేస్తున్నడు. నాట్లప్పుడు కాదంట.. ఓట్లప్పుడే యాదిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కాగా, శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది. కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్�
మోస పూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం చెన్నూర్
తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారుకు గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ర
పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెన్నూర్ పట్టణంలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకుంట�
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, కార్పొరేట్ ఓనర్ వంశీకి కార్మికుల కష్టాలు ఏం తెలుసునని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏ
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం సాయ
‘మీ బాధలు తెలిసిన కార్మికుడా? లేదంటే ఏసీ రూముల్లో ఉంటూ మీ సాదకబాధకాలు తెలియని శ్రీమంతుడా? ఎవరు కావాలో మీరే ఆలోచించాలి’ అంటూ ఓటర్లకు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ�