కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించి, దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు.
ఖిలావనపర్తికి చెందిన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మమత పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై అభిమానం చాటుకున్నారు. ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే.. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం�
చుట్టుపు చూపుగా వచ్చీపోయే బడా వ్యాపారి (కాంగ్రెస్ అభ్యర్థి) కావాల్నో.. నిత్యం అందుబాటులో ఉండే సేవకుడు కావాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
‘అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు, మో సపూరిత మాటలు నమ్మి నష్టపోయింది చాలు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో నాలుగు నెలల్లోనే తెలిసిపోయింది. ఈ ఎంపీ ఎన్నికల్లో నూ ఏవేవో చెబుతున్నరు. నమ్మితే గోసపడుతం. జాగ్రత్త�
అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఎంపీ ఎన్నికల వరకు ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని కుట్రలు చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలకు పథకాల ఆశ చూ పి మోసం చేస
“సింగరేణిలో 26 ఏళ్లు పనిచేసిన. కార్మికుల ఇబ్బందులు కళ్లారా చూసిన. కార్పొరేట్ సంస్థ యజమానికి (కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ) కార్మికుల కష్టాలు ఏం తెలుసు’ అని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి, మా
చెన్నూర్ నియోజకవర్గంలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సు మన్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
చుట్టపుచూపుగా వచ్చే వీకెండ్ నాయకుడు కావాల్నో.. నిత్యం ప్రజల మధ్య ఉండి సేవ చేసే నేను కావాల్నో ప్రజలే తేల్చుకోవాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. ఆదివారం నస్ప
ఆగర్భ శ్రీమంతుడు.. భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ జరుగుతున్నదా..? ప్యారాచూట్ నేత.. జననేత మధ్యన పోరు సాగుతున్నదా..? అంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకం అవుననే అంటున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి కొప�
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేసి గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. శనివారం హాజీపూర్ మండలం దొనబండ, బుద్ధిపల�
‘ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చిన్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ గాలికొదిలేసిన్రు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నరు? ఇదేం పాలన’ అంటూ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్�