ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
“పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం పక్కా.. పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ గెలుస్తున్నడు. సర్వేలన్నీ ఇదే చెబుతున్నయ్”.. అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
మనమందరం ఎన్నో దశాబ్ధాలపాటు కలగని, పోరాటాలు చేసి జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, ఇయ్యాళ ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీస్తేస్త అంటున్నదని బీఆర్�
సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా దొంగ ప్రమాణాలు చేస్తున్నారని, ప్రజలెవ్వరూ కాంగ్రెస్ను నమ్మే స్థితిలో లేరని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు.
ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే. ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకయ్యింది? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా ఉన్న కరెంట్.. ఇవాళ ఎందుకు పో�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రోడ్షో విజయవంతమైంది. ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షల నేపథ్యంల�
‘తెలంగాణ సింగరేణికి కొంగుబంగారం. ఒక ఉద్యోగ వనరు. లక్షల మంది కార్మికులు, వాళ్లను అనుసరించి ప్రజలు బతికే ప్రాంతం. కానీ, ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోవుడే ఆలస్యం. నరేంద్రమోద
రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేసీఆర్ సర్కార్దేనని, పదేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. 420 హామీలతో గద్దెనెక్కిన కా�
అధికారం, పదవుల కోసం పాకులాడే గడ్డం ఫ్యామిలీకి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కాసిపేట మండల కేంద్రంలో బెల్లంపల్లి �
ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకూ పెరిగిపోతున్నదని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి స్పందన లభిస్తున్నదని, తప్పకుండా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వ�
కాంగ్రెస్, బీజేపీల బూటకపు హామీలను నమ్మి మోసపోవద్దని పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఆదివారం రాత్రి దండేపల్లి మండల కేంద�
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాలలోన�
కార్మిక నాయకుడు, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖరారైందని పార్టీ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రఘువీర్సింగ్ పేర్కొన్నారు. వెల్గటూర్ మండలం కిషన్రావుప