తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గొంతెత్తి కొట్లాడేది బీఆర్ఎస్సే ఎంపీలేనని, జాతీయ పార్టీలతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శనివారం నిర�
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గొంతెత్తి కోట్లాడేది బీఆర్ఎస్సే ఎంపీలేనని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం సరూర్నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్�
బీఆర్ఎస్తోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యపడుతుందని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల జనరల్ స్థానంలో బీసీ వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడమే ఇందుకు ఉదాహరణగా వారు చె
నామినేషన్ల ప్రక్రియలో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. బీఎల్ఎఫ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యూ)పార్టీ అభ్యర్థిగా వనం సుధాకర్.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తాండూ రు మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో రోహిత్
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశంకు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం బీ-ఫామ్లు అందజేశారు. కాసాని వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్యే గా
రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోగా.. బీసీలకు టికెట్ ఇస్తే కూడా ఓర్వలేకపోతున్�
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం తథ్యమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకు�
బీసీలపై కాంగ్రెస్ పార్టీ కత్తి దూస్తున్నది. ఆ పార్టీ నేతల దురహంకార మాటలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దమ్ముంటే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న కాంగ్రెస్ నేతలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ
కాంగ్రెస్ మెడలు వంచాలంటే ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని, అలాంటి అంకుశంలో పదునైన మొనదేలినటువంటి అంకుశం చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం చేవెళ�
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడి నుంచే కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తూ వస్తుండగా..బీఆర్ఎస్ సైతం లోక్సభ ఎన్నికల్ల�
కాంగ్రెస్ మెడలు వంచాలంటే ప్రజల చేతికి ఒక అంకుశం కావాలని.. అలాంటి వ్యక్తి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి అని, బలహీనవర్గాల కోసం కాసాన�
చేవెళ్లలో శనివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకాన్ని చూసి గులాబీ అడ్డ పులకించిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అశేష ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. కేసీఆ