షాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస�
తప్పుడు వాగ్ధానాలు చేసి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, మంత్రులకు పాలన ఎలా చేయాలో తెలియదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ‘మహిళలని చూడకుండా ఇష్టం వచ్చిన్నట్లు మాట్ల
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం మం డలంలోని సయ్యద్పల్లి, రాపోల్, కాళ్లాపూర్ గ్రామా�
కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మి ఆగం కావొద్దని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన బూత్ లెవల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ప్రజలకు సూచించారు. బుధవారం మండలంలోని కోకట్తో పాటు పలు ప్రాంతాల్లో స్టీట్ కార్నర్ మీటింగుల్లో మండల పార్టీ అధ్య�
ఎంపీ ఎన్నికల్లో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు యాలాల మండల పరిధిలోని లక్ష్మినారాయణపూర్ సమీపంలో యాలాల, బషీరాబాద్ మండలాల బీఆర్ఎస్ ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తెలిప�
మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బుధవారం షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ప్రచారంలో పాల్గొని మాట్ల�
సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం ఆయన వికారాబాద్ మున్సిపల్ పర�
బీసీలను మభ్యపెట్టడం ఇంకా సాగదని.. కాంగ్రెస్ వంటి ఆధిపత్య వర్గాల పార్టీలను ఓడించే సమయం వచ్చిందని బీసీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఎక్కడ బీసీ నిలబడినా గెలిపించే బాధ్యతను బీసీలు తీసుకోవాలని బీసీ నేతలు పే
బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర�
బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా మండల పరిధిలోని ముడిమ్యాల్ గ్రామానికి చెందిన వంగ శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య వంగ శ్రీధర్�
కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలపాలవుతున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పరిగి మండలం బసిరెడ్డిపల్లి, మాదారం గ్రామాల్లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మహేందర్ �
చేవెళ్ల ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపునకు కృషి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్, ఘాన్సీమియా
ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రంజిత్రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ప్ర�