అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన�
Suspension | అసెంబ్లీ సమావేశాల్లో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. అవినీతిపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసింది.
శాసనసభ ఆవరణలో అసెంబ్లీ మార్షల్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో సస్పెండ్ అయిన తర్వాత అసెంబ్లీ కారిడార్లలోని శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ �
కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల
‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విశ్వనగరంగా వెలుగొందిన హైదరాబాద్ ప్రతిష్టను కాంగ్రెస్ పాలకులు దిగజారుస్తున్నరు. రెండున్నరేండ్లలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయకుండా నగర ప్రగతిని పాతాళానికి నెట్టేస్త�
BRS MLAs | పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్కు కొర్రీలు, �
రాష్ట్రంలో మక్కజొన్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నిరసన గళమెత్తింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్య�
మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్పొరేషన్తోపాటు 18 మున్సిపాలిటీల్లో పార్టీ నేతలు కార్యకర్తలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణు