ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ సాగించిన పోరాటాల ఫలితంగానే మెట్రో రైలు ప్రాజెక్టును జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు విస్తరించేందుకు ప్రభ త్వం నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ ఎ
అధికారపక్షం ఏది చేసినా ఒప్పే.. ప్రతిపక్షం ఏది చేసినా తప్పే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ సర్కారు. శాసనసభలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. సభలో, మీడియా పాయింట్ వద్ద మాట్లాడే విషయంలో, నిర
రేవంత్ రెడ్డి, అదానీ ఫొటోలతో కూడిన టీషర్టులు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు బయలు దేరిన వారిని అసెంబ్లీ గేటు-2 వద్ద పోలీసులు అడ్డుక
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఏడాది పాలనకు రెఫరెండంగా వెళ్లాలంటూ ముఖ్యనేత చేసిన ప్రతిపాదనను సదరు శాసనసభ్యులు ఆదిలోనే తిరస్కరించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
Highcourt | తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్పై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు
పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయా�
Telangana | ‘అధికార పక్షాన ఉంటే.. అనుకున్నది సా ధించుకోవచ్చు’ అని ఆశపడి గోడ దుంకిన ఎ మ్మెల్యేలకు ఆశాభంగమే అయిందా? అటు ప నులు చేసుకోలేక.. ఇటు పరువు నిలబెట్టుకోలే క తమ నియోజకవర్గాల్లో ఆ పది మంది తిరగలేకపోతున్నారా? అం
BRS MLAs | తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్పై హైకోర్టు వెలువరించ�