రాక్షస రాజ్యంలో ప్రజా స్వామ్యం ఖూనీ అయింది.. ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రౌడీయిజానికి పాల్పడింది. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ శాసనసభ్యులపై అసెంబ్లీ వేది�
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్కు చెందిన ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శిస్తూ, దాడి చేస్తూ, దూషణలకు దిగిన ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. బ�
కాంగ్రెస్ వెయ్యిరోజుల అసమర్థత పాలనపై సోమవారం అసెంబ్లీకి నల్ల టీషర్టులు ధరించి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడం, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై బీఆర్ఎ�
కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురైన అన్నివర్గాలు ఆందోళనల బాటపడుతూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తుండటంతో ఏంచేయాలో పాలుపోక.. సర్కార్ పోలీసుల ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తున్నది. అసెంబ్లీ పరిసర ప్రాం
ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను చట్టసభల్లోకి వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ, అడ్డుకుంటే, ఆ చర్య ముమ్మాటికీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ను ఉల్లంఘించడమే అవుతుందని �
అసెంబ్లీలోకి ప్రవేశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం పార్టీ నాయకులు చేశారు.
SC, ST Commission | ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
BRS Protest | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్ట్లను నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ హఫీజ్పేట్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ..ఎమ్మెల్యేలు వివేకానంద్, మాధవరం కృష�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మ�