KCR | బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన బుధవారం పార్టీ కీలక సమావేశం జరగనున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న ఆవ�
రంగారెడ్డి జిల్లా అమనగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమనగల్ జూనియర్ కాలేజీ మైదానంలో ఈనెల 18న ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు 3 వేల మందితో సభ నిర్వహించుకునేందుకు �
బుస్సాపూర్లో రైతు ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో రైతు మామిళ్ల నర్సయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పుడే తెలిసిందని ఫోన్లో వచ్చిన మెస్సేజ్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బను పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో జైత్రయాత్రను మొదలుపెడదాం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కదనభేరి సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నియమించిన ఇన్చార్జీలు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బా
తెలంగాణ ఏర్పాటుకు చేసి న పోరాటం, ముఖ్యమంత్రిగా రాష్ర్టాభివృద్ధికి కేసీఆర్ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.
Harish Rao | అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. షాద్నగర్ మాజీ ఎ�
MLA Talasani | ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయకపోతే కాంగ్రెస్ (Congress ) ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే (MLA) తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
నల్లగొండలో బీఆర్ఎస్ సభకు పోటీ గా తాము కూడా భారీ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్లో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్ష
అల్గునూర్లోని లక్ష్మీనరసింహా కన్వెన్షన్హాల్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీ శ్రేణు�
MLA Palla Rajeshwar Reddy | అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు, అమలుకు సాధ్యం కాని హామీలిచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు.
MLA Talasani | ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం ఉదయం మారేడ్
MLA Talasani | ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ( MLA Talasani Srinivas Yadav) అన్నారు.