బీఆర్ఎస్ పార్టీ(BRS)ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర (Maharastra)లో బీఆర్ఎస్కు అనూహ్య స్పందన వస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Jogu Ramanna) అన్నారు.
Narendra Modi | ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు(corrupt person ) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) ఆరోపించారు.
సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న కేసీఆర్ సర్కారుకు ముచ్చటగా మూడోసారి అధికారం ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రామన్నపేటలో మంగళవారం నిర్వహించి�
Minister Jagadish Reddy |కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న దురాగతాలను ఎండగట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagdish Reddy) బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
‘వన్ నేషన్ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ వన్ రేషన్' అంటూ దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని మోదీ.. నేడు ‘వన్ నేషన్.. వన్ దోస్త్'గా మారారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
ఈనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రసంగానికి ఒడిశా నేతలు మంత్రముగ్ధులయ్యారు. ఒడిశా భౌగోలిక స్థితిగతులు, సహజ వనరులైన నదీ జలాల వినియోగం, మానవ వనరుల వినియోగం వంటి అంశాలను ఉటంకిస్తూ
BRS Meeting | అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహాద్భుతంగా అందర్ని అబ్బురపర్చేలా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఖమ్మంలో అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావును ఖమ్మం ఎంపీ న
Punjab CM Bhagwantmann Singh : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భేరీలో పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమన్నారు. సభకు వచ్చిన జనం చూస్తు�