Punjab CM Bhagwantmann Singh : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భేరీలో పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమన్నారు. సభకు వచ్చిన జనం చూస్తు�
BRS meeting | బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దేశంకోసం, భారత దేశ బాగు కోసం ఖమ్మంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి తొలి
BRS | ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం గడ్డ నుంచి జాతిహితం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ పొలికేక దేశం నలుమూలలను తాకనున్నది.
ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
ఖమ్మంలో జరగనున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభపై జాతీయ మీడియాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ సభ జాతీయ రాజకీయాలను ఏ మలుపు తిప్పనున్నది? అన్న కోణంలో జాతీయ స్థాయి రాజకీయ వర్గాల్లోనూ పెద్దఎత్�
ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభపై ఆంధ్రావాసులు దృష్టిసారించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత ఆంధ్రాలోనూ పార్టీ శాఖ ఏర్పడింది. దేశం దృష్టిని ఆకర్షించేలా జరిగే ఈ సభకు వచ్చేందుకు ఏపీ ప్రజలు ఆసక్తి
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఆ రోజు ఉదయం 6 గంటల �