దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బుధవారం వేకువజామున హైదరాబాద్లోని కొండాపూర్లో ఎమ్మెల్యే ఇంటి వద్దకు మాదాపూర్ సీఐ,ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది భ�
ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం తమ భూములు దిగమింగొద్దని రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును రద్దు చేయాలంటూ బుధవారం వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంల
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తెలుగు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని బీఆర్ఎస్ మహిళా విభాగం ఇల్లెందు మండల నాయకులు, కౌన్సిలర్లు విమర్శించారు. సాక్షాత్తూ మహిళా మంత్రిగా ఉన్న ఆమె.. సాటి మహిళపై తప్పుడు వ�
తెలంగాణకు రాజీవ్గాంధీకి సంబంధమేందని, ప్రభుత్వం సచివాలయం ఎదుట రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పా టు చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మేర్గు మహేశ్రెడ్డి యాదగిరి, కంకటి నవీన్గౌడ్ అన్నారు. సచివాలయం ఎదుట రా�
వరద సహాయం విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరుణ భర్త, మాజీ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించడం.. ఇందులో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడంతో మాటామాటా పెరగడంతో నాగేశ్వరర�
అసెంబ్లీలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా ప్రజానీకం భగ్గుమన్నది.
‘తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆడబిడ్డలను అవమానించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై అనుచిత
పార్లమెంటులో మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఖానాపురం మండలం ధర్మరావుపేటలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మేకల కుమార�
కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లు ఇచ్చి ఉంటే ఈ రోజు ఇంతటి దారుణ పరిస్థితులు ఉండేవి కావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నీళ్లున్నా కేసీఆర్ను బదనాం చేసేందుకు కాంగ్రె
తెలంగాణ వ్యాప్తంగా పంటలు నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు శనివారం రా ష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దీక్షల