కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. జగదీశ్రెడ్డి సస్పెన్షన్కు నిరసనగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు హనుమకొండ జిల్లా కాజీపేట, ములుగు జిల్�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్
కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం లేకనే ప్రశ్నించిన గొంతుకను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేసి దుశ్చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కా�
ప్రజా సమస్యలపై గొంగెత్తితే ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై అకారణంగ�
ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం అనైతికం అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు. జగదీశ్రెడ్డి సస్పెన్షన్ను వ్యతిరేకి�
ప్రజల తరఫున శాసన సభలో ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడం అవివేకమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పె�
హామీల అమలుపై అడుగడుగునా నిలదీతలు.. ప్రజా సమస్యలపై పదే పదే ప్రశ్నాస్ర్తాలు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు.. పాలనలో ఘోర వైఫల్యం చెందిన రేవంత్ సర్కారు గులాబీ పార్టీపై కక్ష గట్�
స్పష్టమైన కారణం లేకుండా ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం హేయమైన చర్యగా గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నేత బాసు హనుమంతు నాయుడు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు హోరెత్తాయి. శాసన సభ నుంచి ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడంపై ఆగ్రహం పెల్లుబికింది. కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా బీఆర్ఎస్ పోరును ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా గ్రేటర్లో అభివృద్ధి కుంటుపడటం, రోజురోజుకు ప్రజా సమస్యలు పెరిగిపోతుండటంతో ప్రజలతో కలిసి సర్కారుపై ఒత్తిడి త�
ఎక్కడ చూసినా భారీగా మోహరించిన భద్రతా బలగాలు.. ఎక్కడికక్కడ బారికేడ్లు.. గుర్రాలపై పోలీసుల చక్కర్లు.. పట్టణం చుట్టూ చెక్ పోస్టులు.. పట్టణంలోకి వచ్చేవాళ్లపై ఆంక్షలు.. గులాబీ దళం ఆందోళనలు.. బీఆర్ఎస్ నేతలు కన�
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా నందిపేట్, మాక్లూర్, చందూర్ తదితర మండలాల్లో పార్టీ నేతలు నిరసన కార్యక్�
లగచర్ల రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాట పట్టారు. ఆ రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడంపై నిరసనలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�