Koppula Eshwar | జిల్లాలోని క్యాతనపల్లిలో బాల్కసుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ నేతలపై నజర్ పెట్టారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు పొన్నం మల్లేశంగౌడ్ ఇంట్లో సో
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వార్డుల ప్రజలను, పట్టణ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పటికే అబద్ధాలు చెప
RS Praveen Kumar | బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాశారు. సీఎం రేవంత్రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్ను వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ మేరకు ఆర�
Jagadish Reddy | పుట్టుకతో అజ్ఞానం ఉంటే జ్ఞానం పెరగదని, అందుకు రేవంత్రెడ్డే ఉదాహరణ అని మాజీ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అ
Harish Rao | మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు పర్యటించారు. అక్కడ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ రోడ్షోలో పాల్గొన్నార�
KTR | ‘చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించడం ముగిసింది’ అని ఆదివారం రాత్రి సిట్ చీఫ్ సజ్జనార్ ప్రకటించడం వివాదాస్పదం అయ్యింది. స�
Harish Rao | చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారించడం ముగిసిందని సిట్ చీఫ్, సీపీ సజ్జనార్ ఆదివారం రాత్రి ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నేత, మా�
BRS | కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చంద్రారావు , మండల కన్వీన�
RS Praveen | సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్థూపం దగ్గర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలిపోన్ ట్యాపింగ్ పేరుతో బ�
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నీటిని ఒడిసిపట్టిండ్రని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి విడిచిపెట్టిండని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఏపీ పాలకులతో కలిసి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నడని విమర్శించా