B Vinod Kumar | జీవో 97తో తుగ్లక్ రేవంత్రెడ్డి పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టాడని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. పది రోజులుగా విద్యార్థుల ఆందోళన కొనసాగు�
బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నం చేసిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి స్టేజీ వద్ద బుధవారం జరిగింది. బాధితుడు చందా చక్రపాణితోపాటు బీఆర్ఎస్ నాయకులు గురువారం ములుగులో ఎస్�
Harish Rao | ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార�
Jeevan Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం లేదని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనీ నడుపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జీవన్రెడ్డి విమర్శించారు. ఈ ప్రైవేట్ లిమిటెడ్ �
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్రావు ఆవేదన వ్యక్
Harish Rao | మీ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి విడిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత హరీశ్రావు ప్రజలకు హామీ ఇచ్చారు. న్యాయబద్ధంగా, కష్టార్జితంతో సంపాదించిన �
బోరబండ డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ తన కుమారుడిని బెదిరింపులకు గురిచేశాడంటూ స్థానిక బీఆర్ఎస్ నేత రియాజ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
బీఆర్ఎస్ నేత, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరికలకు సర్కార్ దిగివచ్చింది. వెంటనే జూరాల ఎడమ కాలువకు నీటిని విడుదల చేసింది. కృష్ణా నదికి భారీగా వరద వస్తున్నా.. ప్రవాహం ఉన్నంత వరకే �
Tribute | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఘనంగా నివాళులర్పించారు .
బహదూర్గూడ రైతులకు చెందిన సుమారు 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యంగా గుంజుకోజూస్తున్నదని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి ధ్వజమెత్తారు.
Harish Rao | తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 2025 జూన్ 30వ తేదీ ఒక చీకటి రోజని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో కూలి కోసం వలస వచ్చిన 54 మంది పేద కార్మి
రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జూన్ 25 నుంచి 27వ తేదీ వరకు నెవ్స్కీ అంతర్జాతీయ పర్యావరణ కాంగ్రెస్ -2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.